కాంగ్రెస్ కార్యకర్తల జోలికొస్తే క్రేన్కు వేలాడదీస్తా: కొండా మాస్ వార్నింగ్
1121 views
వరంగల్ వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
కాంగ్రెస్ వర్గపోరుతో వరంగల్ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. కొండా వర్సెస్ ఎర్రబెల్లి వ్యవహారంతో రాజకీయాలు రంజుగా మారాయి. నిన్న రెండు వర్గాలకు చెందిన నాయకులు పరస్పరం దాడులు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
warangalTimesXP TeluguUpdated: 1 Jun 2023, 10:59 am