చెట్టుకొమ్మ విరిగి పడి 9 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం నందనంలో చోటు చేసుకుంది. బలమైన ఈదురు గాలుల కారణంగా చెట్టుకొమ్మ విరిగి పడి ఆరుబయట నిద్రిస్తున్న చిన్నారిపై పడటంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
warangalTimesXP TeluguUpdated: 23 May 2023, 1:29 pm