హనుమకొండ జిల్లాలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ ఫిజియోథెరపిస్ట్ అనుమాసన్పద స్థితిలో మృతి చెందింది. ఐదు నెలల పాపను వదిలేసి ప్రాణాలు తీసుకుంది. అయితే ఆమె మృతికి అత్తింటివారి వేధింపులే కారణమని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.
warangalTimesXP TeluguUpdated: 11 May 2023, 5:45 pm