స్వర్ణజయంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఉన్నట్లుండి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం రాంపురం వద్దకు రాగానే ట్రైన్ నుంచి పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.
warangal|TimesXP Telugu|Updated: 27 May 2023, 4:27 pm