బాబా పేరుతో గలీజు పని.. తుక్కు రేగ్గొట్టిన మహిళా సంఘాలు
మహబూబాబాద్ జిల్లాలో నకిలీ స్వామీజీ డర్టీ పిక్చర్ బయటపడింది. ఆనారోగ్యంతో వచ్చిన మహిళలకు క్షుద్ర పూజలతో నయం చేస్తానని నమ్మించి.. మహిళలకు తాయత్తులు కట్టి మరీ లోబర్చుకుని.. నగ్నంగా ఉన్నప్పుడు ఫొటోలు, వీడియోలు తీసి.. వాటిని చూపించి బ్లాక్ మెయిల్కు పాల్పడుతున్నాడు. హైదరాబాద్కు చెందిన ఓ బాధితురాలిని ఇలాగే డబ్బులు డిమాండ్ చేయటంతో.. మహిళ సంఘాలను ఆశ్రయించింది. దీంతో.. ఆ నకిలీ స్వామిజీని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు.warangalTimesXP TeluguUpdated: 10 Jun 2023, 7:26 pm