పొంగులేటి ఎఫెక్ట్.. బీఆర్ఎస్కు జడ్పీటీసీ సహా 30 మంది రాజీనామా
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగలింది. గార్ల జెడ్బీటీసీ సభ్యురాలితో పాటు మరో 30 మంది నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయటమే తమ రాజీనామాకు కారణమని చెప్పారు.