సికింద్రాబాద్ నుంచి మరో 3 వందే భారత్ రైళ్లు.. ఏ రూట్లలో?
తెలుగు రాష్ట్రాలకు మరో మూడు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు వచ్చే అవకాశం ఉంది. సికింద్రాబాద్ - తిరుపతి, కాచిగూడ - బెంగళూరు, సికింద్రాబాద్ - పూణె మధ్య వీటిని నడపాలని దక్షిణ మధ్య రైల్వే భావిస్తోంది. వందే భారత్ రైళ్ల కోసం డిపోల ఎంపిక, నిర్వహణ కోసం మెకానికల్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం తదితర అంశాలపై అధికారులు దృష్టి సారించారు.
telugu videoTimesXP TeluguUpdated: 22 Jan 2023, 6:52 pm