అమరావతి రైతులు వేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవరించేది లేదని రైతులకు తేల్చి చెప్పింది. అలాగే పాదయాత్రకు అనుమతి రద్దు చేయాలన్న పిటిషన్ను కూడా కొట్టేసింది. ధర్మాసనం ఇచ్చిన షరతులకు లోబడే పాదయత్ర జరగాలని స్పష్టం చేసింది. డీజీపీ ఇచ్చిన గుర్తింపు కార్డులు లేదా ఏ ఇతర గుర్తింపు కార్డునైనా పోలీసులు ఇచ్చినపుడు చూపించాలని రైతులకు ఆదేశించింది.
telugu videoTimesXP TeluguUpdated: 2 Nov 2022, 1:20 pm