సొంత నియోజకవర్గం తునిలో జరిగిన వైఎస్సార్సీపీ ప్లీనరీలో మంత్రి దాడిశెట్టి రాజా పాల్గొన్నారు. ఈ క్రమంలో గత టీడీపీ ప్రభుత్వ పాలనపై విమర్శలు చేశారు.. అలాగే సొంత పార్టీ కార్యకర్తలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
telugu videoTimesXP TeluguUpdated: 29 Jun 2022, 5:57 pm