సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని తమ స్వగ్రామాలకు వెళ్లే వారికి ఈసారి కష్టాలు తప్పేలా లేవు. ట్రైన్ టికెట్లు నెల కిందటే అయిపోయాయి. స్పెషల్ ట్రెయిన్లలోనూ బెర్తలు ఫుల్ అయ్యాయి. ఈసారి ప్రత్యేక రైళ్లు కూడా తక్కువే ఉన్నాయి. అటు ప్రైవేట్ బస్సుల్లో ఛార్జీలు రెండింతల నుంచి నాలుగింతల వరకూ పెరిగాయి.
telugu videoTimesXP TeluguUpdated: 26 Dec 2022, 2:03 pm