మునుగోడు ఉపఎన్నికలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్న వేళ.. అనుకోకుండా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇద్దరు పరస్పరం యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గతంలోనూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఆత్మీయంగా పలకరించుకున్నారు.
telugu videoTimesXP TeluguUpdated: 28 Oct 2022, 8:47 pm