అమరావతే రాజధానిగా కొనసాగాలని డిమాండ్ చేస్తూ.. పాదయాత్ర చేస్తున్న రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. నాలుగు రోజులపాటు పాదయాత్రకు బ్రేక్ వేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం దగ్గర రైతుల యాత్ర నిలిచిపోయింది.
telugu videoTimesXP TeluguUpdated: 23 Oct 2022, 6:55 pm