తిరుమల శ్రీవారిని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం కుటుంబసమేతంగా సీజేఐ అభిషేక సేవలో పాల్గొన్నారు. తిరుమల ఆలయానికి చేరుకున్న సీజేఐకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు.
telugu videoTimesXP TeluguUpdated: 10 Jun 2022, 12:49 pm