జగన్ బటన్ నొక్కినంత మాత్రాన ప్రజలు నమ్మరు: కేంద్ర మాజీ మంత్రి
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 20 సీట్లు మాత్రమే వస్తాయని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ జోస్యం చెప్పారు. బటన్ నొక్కినంత మాత్రాన జగన్ను ప్రజలు నమ్మరన్నారు. ఆయన పాలనలో ప్రజలు సంతోషంగా లేరని చెప్పారు. వైసీపీలో ఉండలేక ఎమ్మెల్యేలే బయటకు వచ్చేస్తున్నారని తెలిపారు.
telugu videoTimesXP TeluguUpdated: 7 Feb 2023, 12:26 am