వెంకన్న ఇంకా చెప్పలేదు.. ఎటువైపో త్వరలో చెబుతా: మాజీ ఎంపీ పొంగులేటి
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని స్వామిని ప్రార్థించానని.. తన అడుగులు ఎటువైపో త్వరలోనే ప్రకటిస్తానని వెల్లడి