నర్సాపురంలో నకిలీ కరెన్సీ కలకలం.. పోలీసుల అదుపులో వీఆర్వో, అతడి కుమారుడు
1023 views
తెలుగు వీడియో వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
ఏలూరు జిల్లా నర్సాపురంలో నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి. యాక్సిస్ బ్యాంక్ డిపాజిట్ మిషన్లో 40 రూ. 500 దొంగ నోట్లను ఓ వ్యక్తి డిపాజిట్ చేశారు. బ్యాక్ సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో స్థానిక వీఆర్వో పెద్దిరాజుతోపాటు అతని కుమారున్ని పోలీసులు అదుపులోకి విచారిస్తున్నారు. దొంగ నోట్లు ఎవరు ఇచ్చారన్న దానిపై విచారణ జరుపుతున్నారు.
telugu videoTimesXP TeluguUpdated: 8 Feb 2023, 4:25 pm