అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళుతున్న నవజీవన్ ఎక్స్ప్రెస్ రైలులో శుక్రవారం ఉదయం గూడూరు సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్యాంట్రీ కారులో మంటలు రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే రైలును గూడూరు రైల్వే స్టేషన్లో నిలిపివేయగా.. ఫైర్, రైల్వే సిబ్బంది రంగంలోకి దిగి మంటల్ని ఆర్పేశారు. కానీ అప్పటికే బోగీ సగం కాలిపోయింది.
telugu videoTimesXP TeluguUpdated: 18 Nov 2022, 12:27 pm