ఆంధ్రప్రదేశ్లో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త ప్లాన్లతో పోలీసులనే బోల్తా కొట్టిస్తున్నారు. తాజాగా, అచ్చం పుష్ప సినిమాలో మాదిరిగా స్మగ్లింగ్ చేస్తున్న ముఠా పోలీసులకు చిక్కింది. వారి తెలివితేటలకు పోలీసుల మైండ్ బ్లాంక్ అయ్యింది. అల్లూరు సీతారామరాజు జిల్లాలో బొలొరా వాహనంలో ప్రత్యేక అల్మారాను ఉంచి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వ్యవహారం బయటపడింది.
telugu videoTimesXP TeluguUpdated: 27 Nov 2022, 3:42 pm