రైతులకు మేలు చేసే గొప్ప కార్యక్రమం: సీఎం జగన్
1002 views
తెలుగు వీడియో వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండితూర్పు గోదావరి జిల్లా గోకవరంలో రూ.270 కోట్ల వ్యయంతో టెక్ మహీంద్ర గ్రూప్కు చెందిన అస్సాగో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్న బయో ఇథనాల్ యూనిట్ నిర్మాణ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. పంట పండించిన ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా చూడటమే ప్రభుత్వ అంతిమ లక్ష్యమని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వర్షాలు, వాతావరణ పరిస్థితుల కారణంగా బియ్యం పాడైనా, విరిగిపోయినా.. పంటలకు సరైన ధర అందించే లక్ష్యంతో కీలక అడుగు వేశారు.