టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద హైటెన్షన్
తెలుగు వీడియో వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఇందులో పలువురు ప్రజాప్రతినిధుల హస్తం కూడా ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై విచారణ చేపట్టాల్సిందిగా టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నాయి. తాజాగా టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని బీజేవైఎం నేతలు ముట్టడించారు. కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లారు.