కాపుల మీద కేసులు కొట్టేశారని ఏడుస్తున్నారు: అంబటి రాంబాబు
కాపులపై రాజకీయ కక్షతోనే ఆనాడు చంద్రబాబు కేసులు పెట్టించారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు హయాంలో కాపులపై పెట్టిన కేసులను కేవలం ఒక్క జీవోతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎత్తివేశారన్నారు. దీంతో చంద్రబాబు ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. కాపుల విషయంలో చంద్రబాబు సైకోలా వ్యవహరించారని మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
telugu videoTimesXP TeluguUpdated: 3 May 2023, 1:48 am