రాడ్లు,రాళ్లతో టీడీపీ నేతల దాడి.. వేలు చూపించి బెదిరింపులు: ఆదిమూలపు సురేష్
1021 views
తెలుగు వీడియో వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండితెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పర్యటనలో ఆ పార్టీ నేతలు రెచ్చిపోయారని మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. రాడ్లు, జెండాలు, రాళ్లతో తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేశారని మండిపడ్డారు. అలాగే, వేలు చూపిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారని.. వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.