మంత్రి గాలానికి చిక్కని చేపలు.. నవ్వుకున్న స్థానికులు..!
1002 views
తెలుగు వీడియో వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
ఎర్రబెల్లి దయాకర్ రావు చేపల షికారు చేశారు. గాలం వేసి చేపలు పట్టారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో పర్యటిస్తుండగా.. కొందరు చేపలు పట్టడం చూసి కారు ఆపారు. సరదాగా గాలం వేసి చేపలు పట్టారు. కానీ.. మంత్రి వేసిన గాలానికి ఒక్క చేప కూడా పడలేదట. ఎర్రబెల్లి గాలానికి చేపలు పడకపోవడంతో స్థానికులు నవ్వుకున్నారు.
telugu videoTimesXP TeluguUpdated: 9 Oct 2022, 7:50 pm