ప్రజలు వద్దంటున్నా ఎగేసుకెళ్తున్నారు: మంత్రి జోగి రమేష్
తెలుగు వీడియో వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, చెత్త పుత్రుడు లోకేష్ పనికిమాలిన రాజకీయాలు మానుకుంటే మంచిదని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ హితవు పలికారు. ఇప్పటంలో ఏమీ జరగలేదని, ఎవరి ఇళ్లూ కూల్చలేదని ఇప్పటం గ్రామస్తులే స్వయంగా చెబుతున్నా పవన్ కళ్యాణ్, లోకేష్ ఎగేసుకుంటూ వెళ్తున్నారని మండిపడ్డారు.