అలా చేస్తే వైసీపీకే నష్టం.. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల
1002 views
తెలుగు వీడియో వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
సీఐడీ అధికారులపై న్యాయపోరాటం చేస్తామన్నారు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. 17న అమరావతి రైతుల పాదయాత్ర రాజమండ్రి వస్తుందని..అమరావతి రైతుల పాదయాత్ర అడ్డుకుంటే వైఎస్సార్సీపీకే నష్టం అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు అమరావతి రైతులకు మద్దతు ఇస్తున్నారని.. రాజమండ్రిలో ఎంపీ మార్గాని భరత్ సరదా కోసం కార్పోరేషన్ నిధులు ఇష్టానుసారం ఖర్చు చేస్తున్నారన్నారు. ఎంపీ ప్రచార పిచ్చి తో రాజమండ్రికి అన్యాయం జరుగుతుందన్నారు.
telugu videoTimesXP TeluguUpdated: 14 Oct 2022, 1:25 pm