సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ని ప్రారంభించిన మోదీ
తెలుగు రాష్ట్రాల మధ్య రెండో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ పట్టాలెక్కింది. సికింద్రాబాద్ - తిరుపతి మధ్య తిరగనున్న రైలును సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మోదీ జెండా ఊపి ప్రారంభించారు.