యువగళం పాదయాత్రలో భాగంగా రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వ్యవసాయరంగాన్ని జగన్ సర్కార్ పట్టించుకోవట్లేదని విమర్శించారు. జగన్ పాలనలో రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానం ఉందని.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే రైతుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. రైతుల మనసు గెలిచాకే తలపాగా కడతానన్నారు.