సీఎం పరిపాలన గిన్నిస్ బుక్లోకి.. ఆయనకు నోబెల్ బహుమతి, అసెంబ్లీలో ఇదే డబ్బా.. టీడీపీ ఎమ్మెల్యే సెటైర్లు
1007 views
తెలుగు వీడియో వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిరాష్ట్రంలో అసెంబ్లీ జరుగుతున్న పరిస్థితి చూస్తే హాస్యాస్పదంగా అనిపిస్తుందని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో ప్రతి వర్గం బాధపడుతోందన్నారు. కొత్త ప్రభుత్వం వస్తే వాళ్లకేదో మేలు జరుగుతుందని ఆశతో ఆలోచనతో వైఎస్సా్ర్సీపీకి పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించారని అన్నారు. దాదాపుగా ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు కావస్తోందని.. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రతి ఒక్క కుటుంబాన్ని బాధపెట్టే విధంగా చేస్తున్నారని విమర్శించారు.