చెరువులో నీళ్లు తాగేందుకు వచ్చిన పులి హడలిపోయిన ప్రకాశం జిల్లా వాసులు
ప్రకాశం అర్ధవీడు మండలంలో పులి సంచారంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. నాగులవరం - మొహిద్దీన్ పురంల మధ్య పులి సంచారం ఉంది. కంభం చెరువులోకి నీరు తాగేందుకు పులి వెళ్తుండగా స్థానికులు చూసి అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
telugu videoTimesXP TeluguUpdated: 22 May 2023, 1:18 am