చెరువులో నీళ్లు తాగేందుకు వచ్చిన పులి హడలిపోయిన ప్రకాశం జిల్లా వాసులు
1187 views
తెలుగు వీడియో వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
ప్రకాశం అర్ధవీడు మండలంలో పులి సంచారంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. నాగులవరం - మొహిద్దీన్ పురంల మధ్య పులి సంచారం ఉంది. కంభం చెరువులోకి నీరు తాగేందుకు పులి వెళ్తుండగా స్థానికులు చూసి అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
telugu videoTimesXP TeluguUpdated: 22 May 2023, 1:18 am