పేపర్ లీక్కు నటి రకుల్ ప్రీత్ సింగ్కు సంబంధం ఏంటి?!
1003 views
తెలుగు వీడియో వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తనకు పంపించిన పరువు నష్టం దావా నోటీసులపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్కు అసలు పరువు ఉందా? ఉంటే దాని ఖరీదు రూ. 100 కోట్లా? అంటే.. వంద కోట్లు చెల్లిస్తే, ఎవరైనా కేటీఆర్ను బూతులు తిట్టొచ్చా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఏపీపీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో రేవంత్ తనపై చేసిన ఆరోపణలపై మంత్రి కేటీఆర్ పరువునష్టం దావా వేస్తానంటూ నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే.