అసలు విషయం బయటికొస్తే ఢిల్లీ పీఠం కదులుతుంది: కేసీఆర్
ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ.. రాష్ట్రాల ప్రభుత్వాలను బీజేపీ పడగొడుతోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. అది తెలంగాణలో పని చేయదని స్పష్టం చేశారు. ఢిల్లీ పీఠాన్ని కదిలించేంత విషయం తన దగ్గర ఉందని.. రాబోయే రోజుల్లో అవన్నీ బయటపడుతాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
telugu videoTimesXP TeluguUpdated: 30 Oct 2022, 7:21 pm