తిరుమల కొండపై హెలికాప్టర్ల చక్కర్లు క్లారిటీ ఇచ్చిన టీటీడీ ఛైర్మన్
1072 views
తెలుగు వీడియో వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి కొండపై హెలికాప్టర్ల చక్కర్లు కొట్టడంపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ విషయమై దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. తిరుపతి వినాయకనగర్ టీటీడీ క్వార్ట్రర్స్ లో ఉద్యోగుల కోసం రూ 1.40 కోట్లతో నిర్మించిన ఫంక్షన్ హాల్ను వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు.
telugu videoTimesXP TeluguUpdated: 28 Apr 2023, 2:40 am