తాడేపల్లిగూడెం సబ్ట్రెజరీ ఆఫీసులో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అకౌంట్లు, నగదు లావాదేవీలను పరిశీలించారు. పలువురు అధికారుల బృందం ఈ తనిఖీల్లో పాల్గొంది. ఉద్యోగుల పనితీరు, ఇతర అంశాలను పరిశీలించారు. ఆసస్మిక తనిఖీలలో భాగంగానే కార్యాలయాన్ని పరిశీలించామని అధికారులు చెబుతున్నారు.
telugu videoTimesXP TeluguUpdated: 8 Feb 2023, 12:57 pm