చంద్రబాబుకు కేంద్రం నుంచి పిలుపు: ప్రధాని మోదీతో..!
1002 views
తెలుగు వీడియో వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి కబురొచ్చింది. డిసెంబర్ 5న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. ఈ సమావేశంలో భారత్లో నిర్వహించే జీ-20 భాగస్వామ్య దేశాల సదస్సుపై చర్చించనున్నారు.
telugu videoTimesXP TeluguUpdated: 23 Nov 2022, 11:37 pm