ఆంధ్ర ప్రదేశ్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ పరుగులు తీసింది. త్వరలో ప్రారంభమయ్యే మైసూరు నుండి కుప్పం మీదుగా చెన్నైకి వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్కు.. ఇవాళ రైల్వే అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు.
telugu videoTimesXP TeluguUpdated: 7 Nov 2022, 3:47 pm