విజయవాడ ఎంపీ కేశినేని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎక్కడ పోటీచేయాలనేది అధిష్టానం నిర్ణయిస్తుంది అన్నారు. ఎన్నికలకు చివరి మూడు నెలల్లో అభ్యర్థులు ఫైనల్ చేస్తారని.. సోషల్ మీడియాలో జరిగే ప్రచారం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. చివరి మూడు నెలల్లో రాజకీయంగా పరిస్థితులు మారిపోతాయి అన్నారు. నాతో సహా సీనియర్లంతా త్యాగాలకు సిద్ధం గా ఉండాలని.. యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి అన్నారు.
telugu videoTimesXP TeluguUpdated: 13 Jan 2023, 1:15 pm