అనంతపురం: జనాలపై రెచ్చిపోయిన వాలంటీర్.. దిక్కున్న చోట చెప్పుకోమంటూ
1002 views
తెలుగు వీడియో వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండిఅనంతపురం జిల్లా నార్పల మండలం బొందలవాడలో ప్రజలు షాపు వద్దకు వస్తే ఉచిత బియ్యం ఇచ్చేది లేదుvilla.. దిక్కున్న చోట చెప్పుకోవాలంటూ స్థానిక రేషన్డీలర్ నారాయణ, అతడి కుమారుడు వాలంటీరు మహేష్ గ్రామస్థులపై దౌర్జన్యానికి దిగారు. దిక్కున్న చోటకు వెళ్లి చెప్పుకోవాలని బెదిరించారు. సహనం కోల్పోయి స్థానికులపై దాడికి యత్నించారు. వాలంటీరు మహిళలను అసభ్యంగా దూషిస్తూ ఆగ్రహంతో ఊగిపోయాడు. వీరి వ్యవహారాన్ని కొందరు స్థానికులు మొబైల్లో రికార్డుచేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.