తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
1002 views
తెలుగు వీడియో వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండికలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వర స్వామిని ఆదివారం రోజు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రి రంగనాథ్ రాజు, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రావు, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు శ్రీవారిని దర్శించుకున్నారు.