విశాఖలో పప్పుల చీటీ పేరుతో మహిళ ఘరానా మోసం
తెలుగు వీడియో వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
విశాఖపట్నంలో పప్పుల చీటీ నిర్వాహకురాలు బోర్డు తిప్పేసింది. సంక్రాంతికి పండక్కి నిత్యావసరాలు ఇస్తామని చెబుతూ వందలాది మంది మహిళల నుంచి నెలకు 360 రూపాయలు కట్టించుకున్న దేవీ అనే మహిళ ఇప్పుడు టోకరా ఇచ్చింది. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.