ఖైరతాబాద్లో తొలిసారి 50 అడుగుల మట్టి గణేష్.. ప్రత్యేకతలివే
1008 views
తెలుగు వీడియో వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
ఖైరతాబాద్లో ఈ ఏడాది శ్రీ పంచముఖి లక్ష్మీ గణపతి రూపంలో వినాయకుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. సుప్రీంకోర్టు సూచనలు, తెలంగాణ ప్రభుత్వ సూచనలతో 60 ఏళ్లలో తొలిసారి ఖైరతాబాద్ వినాయకుడిని మట్టితో తయారు చేశారు. ఆ ప్రత్యేకతలు..
telugu videoTimesXP TeluguUpdated: 29 Aug 2022, 10:19 pm