వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన యర్రం వెంకటేశ్వరరెడ్డి చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. యర్రం వెంకటేశ్వరరెడ్డితో పాటు ఆయన కుమారుడు నితిన్ రెడ్డి కూడా చేరారు.
telugu videoTimesXP TeluguUpdated: 11 May 2023, 1:22 am