మగ పోలీసు నన్ను తాకేంత దగ్గరికి వచ్చాడు: వైఎస్ షర్మిల
జైలు నుంచి విడుదలైన తర్వాత వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులు తనపై మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని షర్మిల ఆరోపించారు. అప్పుడు తాను ఒక్కదాన్నే అని.. చుట్టూ అందరూ మగపోలీసులు.. ఇద్దరు మాత్రమే, లేడీ కానిస్టేబుళ్లు అని షర్మిల అన్నారు.
telugu videoTimesXP TeluguUpdated: 26 Apr 2023, 1:54 am