తప్పుచేసిన వారికి శిక్షపడాలి.. వివేకా వర్దంతి సభలో కుమార్తె సునీత
1001 views
తెలుగు వీడియో వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి
లైక్ చెయ్యండి
షేర్ చేయండి కామెంట్ చేయండి
షేర్
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె సునీతారెడ్డి నివాళులు అర్పించారు. తన తండ్రి వివేకాను ఎవరు హత్య చేశారో తెలుసుకోకుండా ఎలా వదిలిపెడతానని, కేసుకు సంబంధించిన అన్ని విషయాలు సీబీఐకి తెలియజేస్తున్నానని ఆమె చెప్పారు. 30 ఏళ్ల కిందటి గోడవలు మళ్లీ మొదలవుతున్నాయని అనిపిస్తుందని.. తప్పుచేసిన వారికి తప్పక శిక్ష పడాలి అన్నారు.